పాకిస్థాన్లో ఉగ్రదాడి
- February 07, 2017పాకిస్థాన్లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఉగ్ర దాడి జరిగింది. బన్నులోని మదన్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో వేగంగా వచ్చి స్టేషన్ గేట్కు ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాది మరణించగా, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం