ఏపి రాజధాని వేదికగా సీసీఎల్ సూపర్6
- February 08, 2017
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సూపర్ 6 పోటిలకు అమరావతి వేదిక కానుంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏప్రిల్ 1, 2 తేదిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చారు. సచివాలయంలో ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును బాలివుడ్ నటుడు సోహెల్ ఖాన్, సీసీఎల్ నిర్వహకుడు విష్ణు ఇండూరిలు కలిసి మ్యాచ్ నిర్వహణపై చర్చించారు. హిందీ,తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలైనా బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ జట్లు పాల్గోనున్నాయి. కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండే ఈ కొత్త తరహా క్రికెట్ ఫార్మెట్ లో ప్రతి జట్టులో నలుగురు సీనీ నటులతో పాటు ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









