విశాఖపట్నంలో చిలకమర్తి వారి 2017 సంవత్సర పంచాంగ ఆవిష్కరణ...
- February 09, 2017
విశాఖపట్నం : ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. గౌరవనీయ మంత్రి ఘంటా శ్రీనివాస్ ద్వారా వైజాగ్ మీడియా ప్రెస్ మీట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకమర్తి సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తు జ్యోతిష్యశాస్త్రాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. ఆయన రచించిన పంచాంగ వాస్తు గ్రంథాలు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండి, వాస్తు ప్రక్రియలపై అవగాహన కల్పిస్తాయన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఈ గ్రంథం ద్వారా పాశ్యాత్య దేశస్తులకు కూడా చాటి చెప్పారన్నారు.


తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









