శాంతి చిహ్నం అత్యద్భుతం
- February 09, 2017
శాంతికి చిహ్నం పావురం.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మార్బుల్తో రూపొందించిన ఓ కళాకృతి అందర్నీ ఆకట్టుకుంటోంది. నజీమ్ గార్డెన్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు ఖొలూద్ అల్ షాయెబి, అయూబ్ అల్ బలుషి దీన్ని రూపొందించారు. 'ల్యాండ్ ఆఫ్ పీస్' పేరుతో ఈ కళాకృతిని రూపొందించామని కళాకారులు తెలిపారు. ఒమన్ని పీస్ లవింగ్ నేషన్గా తాము ప్రెజెంట్ చేయదలచుకున్నామనీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రపంచ శాంతి కోసం ఎందరో కృషి చేస్తున్నారనీ, శాంతి అనేది మానవ మనుగడకు ముఖ్యమైనదని వారు తెలిపారు. 2.5 మీటర్ల పొడవైన ఈ కళాకృతి విశేషంగా అలరిస్తోంది. 120 గంటలపాటు శ్రమించి దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









