జనసేన అధినేత పవన్ బిజీబిజీ అమెరికా పర్యటనలో...
- February 10, 2017
ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాల పర్యటనలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. న్యూహ్యాంప్షైర్ లో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. కుల రాజకీయాలు తనకు నచ్చవన్నారు. డబ్బు అవసరమే కానీ... మమకారం మాత్రం లేదని పవన్ స్పష్టం చేశారు. సినిమాల్లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదని.. ప్రజా సమస్యలపై పోరాడినపుడే సంతృప్తినిచ్చిందని పవన్ అన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









