అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి...
- February 10, 2017
జమ్ముకశ్మీర్ పర్యాటకశాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29న ప్రారంభం కానుందని జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా తెలిపారు. కశ్మీర్ పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు మరిన్ని రానున్నట్లు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక సేవలు, వినోదాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









