మరో రెండు చారిత్రక సినిమాలను ప్రకటించిన క్రిష్...

- February 12, 2017 , by Maagulf
మరో రెండు చారిత్రక సినిమాలను ప్రకటించిన క్రిష్...

బుద్ధుడి సినిమా తీస్తా: క్రిష్
అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను తెలుగునేలకు అందించటం చాలా సంతోషంగా ఉందని ఆ సినిమా డైరెక్టర్‌ జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్‌) అన్నారు. ఆదివారం రాత్రి ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రాబోయే రోజులలో శ్రీకృష్ణదేవరాయలు ,గౌతమ బుద్ధుడు లాంటి సినిమాలు తీయటానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com