నిరుపేద మహిళ వైద్యం కోసం సాయం చేసిన మెగాస్టార్
- February 13, 2017
స్టార్ మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 ఈరోజు నుంచి ప్రసారం కానున్నది. ఈ షో ద్వారా మెగా స్టార్ చిరంజీవి బుల్లి తెరపై ఎంట్రీ ఇస్తున్నారు.. ఈ గేమ్ షో లో 60 ఎపిసోడ్స్ ఉండనున్నట్లు కొన్ని ఎపిసోడ్స్ లో సెలబ్రేటీలు
హాజరైనవి ప్రసారం కానున్నట్లు చిరంజీవి చెప్పారు.. కాగా ఈ షోలో జరిగిన ఓ సంగతిని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకొంటూ.. ఓ కంటెస్టెంట్ మున్సిపల్ క్లీనింగ్ వర్కర్ కూతురు. చాలా నిరుపేద కుటుంబం.. ఆ అమ్మాయి తన తల్లి అనారోగ్యానికి చికిత్స చేయించడం కోసం ఈ షో లో పాల్గొన్నది.. కానీ వైద్యం కోసం తగిన మొత్తాన్ని గెలుచుకోలేక పోయింది.. దీంతో మెగా స్టార్ చిరంజీవి ఆ అమ్మాయి గెలుచుకొన్న మొత్తానికి మూడు రేట్లు కలిపి చిరంజీవి వ్యక్తిగత సాయం అందించి నట్లు తెలిపారు.. సాయం చెయ్యడం లో ఎప్పుడు ముందుడే చిరంజీవి మరో సారి తన మంచి మనసు ని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









