మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- June 27, 2026
దోహా: రాస్ లఫ్ఫాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో ఎనిమిది మంది భారతీయుల మృతదేహాలను భారత్ కు తరలించారు. ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన మొత్తం 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను జూన్ 25న స్వదేశానికి తరలించారు.
ఈ సందర్భంగా సాయం అందించిన ఖతార్ అధికారులు, భారతీయ కమ్యూనిటీ సంఘాలు మరియు భారత ప్రభుత్వ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే, భారత రాయబారి విపుల్ మరియు రాయబార కార్యాలయ అధికారులు అల్-ఖోర్లో గాయపడి చికిత్స పొందుతున్న కొందరు భారతీయులను కలిశారని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







