తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది...
- February 13, 2017
తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. జయ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న శశికళకు సుప్రీంతీర్పు ఎలా వుండబోతుందో చూడాలి. కానీ శశి ఆశలన్నీ సీఎం కుర్చీపైనే. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గంపెడాశతో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి నెలకొంది. అటు సెల్వం వర్గాలు, ఇటు శశికళ వర్గాలు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గవర్నర్ వైఖరిపై చిన్నమ్మ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. ఈ ఆలస్యాన్ని భరించలేక నిరాహార దీక్ష చేయాలని శశికళ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







