తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది...
- February 13, 2017
తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. జయ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న శశికళకు సుప్రీంతీర్పు ఎలా వుండబోతుందో చూడాలి. కానీ శశి ఆశలన్నీ సీఎం కుర్చీపైనే. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గంపెడాశతో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి నెలకొంది. అటు సెల్వం వర్గాలు, ఇటు శశికళ వర్గాలు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గవర్నర్ వైఖరిపై చిన్నమ్మ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. ఈ ఆలస్యాన్ని భరించలేక నిరాహార దీక్ష చేయాలని శశికళ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









