పాక్ లో నిషేధం ఎత్తివేత భారత్ టీవీ ప్రసారలపై...
- February 15, 2017
భారత్ సర్జికల్ స్ట్రైక్ అనంతరం భారత్ పాక్ ల మద్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపద్యంలో పాక్ ఎలక్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ 5 నెలల క్రితం ప్రైవేట్ కేబుల్ ద్వారా ప్రసారం అయ్యే భారత్ కార్యక్రమాలపై నిషేధం విధించింది. కాగా సినిమా థియేటర్స్ యజమాన్యం విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడంతో ఇటీవలే భారత్ సినిమాలపై ఉన్న ఆంక్షలను పాక్ ఎత్తివేశింది.. తాజాగా భారత్ టీవీ కార్యక్రమాలపై కూడా విధించిన నిషేధాన్ని పాక్ కోర్టు ఎత్తివేసింది. కాగా ఈ నేషధం పై లియో కమ్యూనికేషన్స్ అనే సంస్థ లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన లాహోర్ హై కోర్టు కేబుల్ ద్వారా ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పు నిచ్చింది.. అంతేకాదు.. భారత్ సినిమాలపై లేని నిషేధం కేబుల్ టీవీలకు మాత్రం ఎందుకు అని ప్రశ్నించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







