పోర్టుకి భూములిచ్చి ప్యాకేజీ పొందండి : మంత్రి కొల్లు రవీంద్ర
- February 16, 2017
పోర్టు నిర్మాణానికి రైతులు భూములిచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ప్యాకేజీని పొందాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం తపసిపూడి, మంగినపూడి గ్రామాల్లో పర్యటించి పోర్టు నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించారు. తపసిపూడిలో ఇరవై మంది రైతులు, మంగినపూడిలో 25 మంది రైతులు భూములిస్తూ అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మడ విసి వేణుగోపాలరెడ్డి, మచిలీపట్నం ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యన్నారాయణ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







