పాక్లోని ప్రార్థనా మందిరంలో పేలుడు..
- February 16, 2017
పాకిస్థాన్లోని సెహ్వాన్లో ఓ ప్రార్థనా మందిరంలో భారీ బాంబుపేలుడు సంభవించింది. లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరం ఆవరణలో జరిగిన ఈ పేలుడులో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మందిర పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







