అబుధాబి లో హిందూ దేవాలయానికి స్థలం కేటాయింపు

- September 19, 2015 , by Maagulf
అబుధాబి లో హిందూ దేవాలయానికి స్థలం కేటాయింపు

తొలిసారిగా అబుధాబి ప్రభుత్వం హిందూ దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించింది. ఇటీవల ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అబుధాబి లో దేవాలయానికి స్థలాన్ని కేటాయించడానికి నిర్ణయించింది. సాధారణంగా ముస్లిం దేశాల్లో ఒక హిందూ దేవాలయానికి స్థలం ఇవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం దుబాయ్లో రెండు హిందూ దేవాలయాలు ,ఒక సిక్ గురుద్వారా ఉన్నాయి. అబుధాబి లో ఒక్కటి హిందూ మందిరం లేకపోవడం, దీంతో అబుధాబి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com