సిత్ర సమీపంలో మునిగిపోయిన భారతీయ వ్యక్తి
- February 19, 2017
మనామా: ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తి అనుమానిత మృతదేహం నీటిలో మునిగిపోయిన స్థితిలో కనుగొన్నారు. సిత్ర యొక్క పశ్చిమ తీరంలో శనివారం ఒడ్డుకు చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ నిర్ధారించింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సమన్వయకర్త జాన్ ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన వ్యక్తి భారతీయ జాతీయుడని పునీత్ శివరామ గా గుర్తించినట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో కోస్టు గార్డులు నేర పరిశోధన విభాగం నీటిలో 2 గంటలు వెతికి పునీత్ శివరామ మృతదేహంని వెలికి తీశారు.ఇండియన్ ఎంబసీ మృతదేహాన్ని పునీత్ శివరామ స్వంత దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది .
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









