సిత్ర సమీపంలో మునిగిపోయిన భారతీయ వ్యక్తి
- February 19, 2017
మనామా: ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తి అనుమానిత మృతదేహం నీటిలో మునిగిపోయిన స్థితిలో కనుగొన్నారు. సిత్ర యొక్క పశ్చిమ తీరంలో శనివారం ఒడ్డుకు చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ నిర్ధారించింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సమన్వయకర్త జాన్ ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన వ్యక్తి భారతీయ జాతీయుడని పునీత్ శివరామ గా గుర్తించినట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో కోస్టు గార్డులు నేర పరిశోధన విభాగం నీటిలో 2 గంటలు వెతికి పునీత్ శివరామ మృతదేహంని వెలికి తీశారు.ఇండియన్ ఎంబసీ మృతదేహాన్ని పునీత్ శివరామ స్వంత దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది .
తాజా వార్తలు
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!







