వసంతకాల సెలవులలో పెరిగిన సందర్శకుల రద్దీ
- February 23, 2017
స్ప్రింగ్ సెలవుల కారణంగా అబు సమ్రా ల్యాండ్ బోర్డర్ పోస్ట్ ద్వారా 658,093 మంది ప్రయాణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖతార్లో పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే ఈవెంట్స్లో పాల్గొనేందుకుగాను జిసిసి పౌరులు ఈ పోస్ట్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. జనవరి 10 మరియు ఫిబ్రవరి 5 మధ్య 326,686 మంది ఈ పోస్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించగా, 331,407 మంది ఈ పోస్ట్ నుంచి బయటకు వెళ్ళారని మేనేజ్మెంట్ ఆఫ్ అబు సమ్రా బోర్డర్ పోస్ట్ పర్మనెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మేజర్ జమాల్ షాహిన్ అల్ మన్నాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







