వసంతకాల సెలవులలో పెరిగిన సందర్శకుల రద్దీ

- February 23, 2017 , by Maagulf
వసంతకాల సెలవులలో పెరిగిన సందర్శకుల రద్దీ

స్ప్రింగ్‌ సెలవుల కారణంగా అబు సమ్రా ల్యాండ్‌ బోర్డర్‌ పోస్ట్‌ ద్వారా 658,093 మంది ప్రయాణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖతార్‌లో పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌, అలాగే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకుగాను జిసిసి పౌరులు ఈ పోస్ట్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. జనవరి 10 మరియు ఫిబ్రవరి 5 మధ్య 326,686 మంది ఈ పోస్ట్‌ ద్వారా దేశంలోకి ప్రవేశించగా, 331,407 మంది ఈ పోస్ట్‌ నుంచి బయటకు వెళ్ళారని మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ అబు సమ్రా బోర్డర్‌ పోస్ట్‌ పర్మనెంట్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ మేజర్‌ జమాల్‌ షాహిన్‌ అల్‌ మన్నాయ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com