పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా
- February 24, 2017
హర్యానా ప్రభుత్వం కార్మికుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఐదు రుపాయలకు అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనం అందించనుంది. కార్మికులు పని చేసే చోటుకు వాహనాల ద్వారా వీటిని సమకూర్చుతారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ శుక్రవారం కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత్యోదయ అన్న పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









