సిరియా బాంబు పేలుళ్లు, 42 మంది మృతి
- February 25, 2017
సిరియాలో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోయారు. వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం స్పష్టించారు. జంట పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో సిరియాలో ఐసీస్ ఉగ్రవాదురు రెచ్చిపోతున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం కారు బాంబు పేల్చడంతో 70 మంది దుర్మరణం చెందారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









