సిరియా బాంబు పేలుళ్లు, 42 మంది మృతి
- February 25, 2017
సిరియాలో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోయారు. వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం స్పష్టించారు. జంట పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో సిరియాలో ఐసీస్ ఉగ్రవాదురు రెచ్చిపోతున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం కారు బాంబు పేల్చడంతో 70 మంది దుర్మరణం చెందారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







