త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్
- February 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26వతేదీన హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్కు వస్తున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు రాష్ట్రపతి రాక సమాచారం శనివారం అందింది. కాగా... ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రపతిని కలిసి అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









