డబుల్ డెక్కర్ బస్సుల్ని ప్రారంభించిన సిటీ గ్రూప్
- February 28, 2017
కువైట్: కువైట్లఓ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మరింత సౌకర్యంగా తీర్చిదిద్దేందుకోసం డబుల్ డ్కెర్ బస్సుల్ని ప్రవేశపెట్టినట్లు సిటీ గ్రూప్ వెల్లడించింది. ప్రపంచ స్థాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసుల్ని తమ వినియోగదారులకు అందించడానికే ఈ బస్సుల్ని తీసుకొస్తున్నట్లు సిఇఓ మరియు వైస్ ఛైర్మన్ నబిల్ అల్ జెరాసి చెప్పారు. పర్యావరణానుకూల బస్సులైన ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో జిపిఎస్ ట్రాకింగ్, వైఫై ఆన్ బోర్డ్ వంటి సౌకర్యాలతోపాటు, భద్రతాపరంగా అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారాయన. 999 రూట్లో ప్రారంభించిన తొలి బస్సుని రెసిడెంట్స్ ట్రై చేసి తమ అనుభూతుల్ని తెలపాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







