మోడీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- February 28, 2017
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి భారత జట్టు అంధుల టీ20 క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈరోజు తనను కలిసిన భారత జట్టును మోడీ అభినందించారు. ‘మన్కీ బాత్’ కార్యక్రమంలోనూ భారత అంధుల క్రికెట్ జట్టు ప్రతిభను మోడీ కొనియాడారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









