ఉగ్రవాద శిభిరంలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష
- February 28, 2017
మనామా:సరయ అల్ అష్టర్ (అల్ అష్టర్ బ్రిగేడ్స్) ఉగ్రవాద శిభిరం వలలో చిక్కుకొన్న ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష ఖాయమైంది. అంతే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరి బహ్రేయినీ జాతీయతని స్వాధీనం చేసుకొన్నారు. మొదటి ,రెండవ వ్యక్తుల ప్రతివాదుల జాతీయతని రద్దు చేసి 15 సంవత్సరాలు , ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మూడవ ప్రతివాదికి మూడు సంవత్సరాల పాటు కారాగారంలో ఉచాలు లెక్కపెట్టేలా శిక్ష విధించబడింది. సరయ అల్ అష్టర్ బ్రిగేడ్స్ ఉగ్రవాద సంస్థ పోలీసు అధికారులే లక్ష్యంగా అనేక దాడులకు బాధ్యత కలిగి ఉన్నారు. 2014 లో డయ్య పేలుడులో ముగ్గురు పోలీసు అధికారులు హత్య కేసులో కూడా వీరి ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









