సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ కోస్తా
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా పని చేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ ఇస్తోంది. అత్యవసర ప్రయాణాలున్నవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక కారణాలతో పాటు పీక్ సీజన్, బెంగళూరు ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం లేదా శుక్రవారం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









