సెమీస్‌లో బోపన్న జంట

- March 01, 2017 , by Maagulf
సెమీస్‌లో బోపన్న జంట

భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న-మార్సిన్‌ మట్కోవ్‌స్కీ (పోలాండ్‌) ద్వయం 6-3, 6-4తో మెర్జియా (రొమేనియా)-ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై విజ యం సాధించింది.

అంతకుముందు తొలి రౌండ్‌లో బోపన్న-మట్కోవ్‌స్కీ 5-7, 6-3, 11-9తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో రెండో సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)-గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)లపై గెలిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com