సెమీస్లో బోపన్న జంట
- March 01, 2017
భారత డబుల్స్ నంబర్వన్ రోహన్ బోపన్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మార్సిన్ మట్కోవ్స్కీ (పోలాండ్) ద్వయం 6-3, 6-4తో మెర్జియా (రొమేనియా)-ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై విజ యం సాధించింది.
అంతకుముందు తొలి రౌండ్లో బోపన్న-మట్కోవ్స్కీ 5-7, 6-3, 11-9తో 'సూపర్ టైబ్రేక్'లో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలిచారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









