ఇన్వెస్టర్స్ కోసం 24 గంటల్లో వీసా
- March 02, 2017
నాలుగు ప్రభుత్వ మినిస్ట్రీస్, తమ సిస్టమ్స్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో లింక్ చేయడం కోసం అంగీకరించాయి. తద్వారా ఇన్వెస్టర్స్కి వీసాల్ని 24 గంటల్లో జారీ చేయడానికి వీలువుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగాలు లింక్ కానున్నాయి. అలాగే ఫారిన్ మినిస్ట్రీకి కూడా లింక్ అయ్యేలా జనరల్ ఇన్వెస్టిమెంట్ అథారిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కమర్షియల్ బిజినెస్ స్టేటస్ కలిగి ఉన్న పురుషులు లేదా మహిళలకు ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడనుంది. కింగ్డమ్కి చెందిన ఎంబసీస్ కూడా వీటిని మానిటరింగ్ చేసేందుకు వీలుంది. విజన్ 2030లో భాగంగా ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. బిజినెస్ విజిట్ వీసా - కింగ్డమ్లో ఆపరేట్ చేసే కంపెనీ, బిజినెస్ వీసాస్, మరియు కమర్షియల్ డెలిగేషన్ విజిట్ వీసా ఇలా మూడు విభాగాల్లో ఈ సరికొత్త లింక్ సిస్టమ్ ద్వారా తక్కువ సమయంలో మంజూరు చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







