కుక్కలను చంపడంపై ఆరోపణ... బహ్రేయినీ వ్యక్తి నిర్దోషి
- March 03, 2017
వీధి కుక్కలు తన కోళ్లని తింటున్నాయని మరియు పిల్లలపై దాడి చేస్తున్నాయని వీధికుక్కల చంపడంపై ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆస్తి రక్షణలో భాగంలో ఇది చేసిన ఉంటాడని పేర్కొంటూ, ఒక బహ్రేయినీ వ్యక్తిని దిగువ క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా పేర్కొంది. ప్రతివాది తన పెరటిలో కోళ్లు పెంపకం చేపట్టడం జరిగినది. తన ఇంటి సమీపంలో కోళ్లపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆ వ్యక్తి గొడ్డలి చేత పట్టి వాటిలో ఒక కుక్కని హతమార్చాడు. కుక్కల గుంపు తన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలపై దాడికి యత్నించడంతో ఆ వ్యక్తి అదే గొడ్డలితో మరో కుక్కని చంపడం జరిగింది. దీనితో జంతు ప్రేమికులు పెంపుడు జంతువులను చంపడం వంటి నేరాన్ని అతిక్రమించాడని ఆ వ్యక్తిపై కేసు దాఖలయింది. కోర్టు ప్రతివాది ఆత్మరక్షణ..ఆస్తుల సంరక్షణలో భాగంగా ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చని ప్రతిస్పందిస్తూ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నమోదైన ఆరోపణలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









