భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్ళు
- March 03, 2017
ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైనికాధికారులు ముందుంటారు. ప్రపంచంలోని ఏ దేశా సైన్యానికి తీసిపోని విధంగా మన సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మన సైనికుల సొంతం. అయితే అత్యంత కఠిన పరిస్థితుల మధ్య యుద్ధం చేయాల్సి వస్తే తినడానికి తిండి లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో భాగంగా భారత జవాన్లకు కఠోర శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా పాములు, తేళ్ళు, వివిధ రకాల కీటకాలను తినేలా శిక్షణ ఇస్తున్నారు. మిజోరంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూళ్ళో ఈ తరహా శిక్షణను సైన్యానికి ఇస్తుంది. ఉగ్రవాదులతో పోరాడే సమయంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









