భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్ళు
- March 03, 2017
ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైనికాధికారులు ముందుంటారు. ప్రపంచంలోని ఏ దేశా సైన్యానికి తీసిపోని విధంగా మన సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మన సైనికుల సొంతం. అయితే అత్యంత కఠిన పరిస్థితుల మధ్య యుద్ధం చేయాల్సి వస్తే తినడానికి తిండి లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో భాగంగా భారత జవాన్లకు కఠోర శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా పాములు, తేళ్ళు, వివిధ రకాల కీటకాలను తినేలా శిక్షణ ఇస్తున్నారు. మిజోరంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూళ్ళో ఈ తరహా శిక్షణను సైన్యానికి ఇస్తుంది. ఉగ్రవాదులతో పోరాడే సమయంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







