ఎన్కౌంటర్లో పాక్ ఉగ్రవాది హతమయ్యాడు
- March 04, 2017
కశ్మీర్లోని త్రాల్లో భద్రతా బలగాలకు, హిజ్బుల్ ముజాహి ద్దీన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమ య్యాడు. శనివారం సాయంత్రం త్రాల్ నగరంలోని శివారులో ఆర్మీ ప్రత్యే క బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు దాగి ఉండడాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పాకిస్థాన్ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులను భద్రత బలగాలు చెదరగొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







