ఎన్కౌంటర్లో పాక్ ఉగ్రవాది హతమయ్యాడు
- March 04, 2017
కశ్మీర్లోని త్రాల్లో భద్రతా బలగాలకు, హిజ్బుల్ ముజాహి ద్దీన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమ య్యాడు. శనివారం సాయంత్రం త్రాల్ నగరంలోని శివారులో ఆర్మీ ప్రత్యే క బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు దాగి ఉండడాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పాకిస్థాన్ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులను భద్రత బలగాలు చెదరగొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









