ఎన్కౌంటర్లో పాక్ ఉగ్రవాది హతమయ్యాడు
- March 04, 2017
కశ్మీర్లోని త్రాల్లో భద్రతా బలగాలకు, హిజ్బుల్ ముజాహి ద్దీన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమ య్యాడు. శనివారం సాయంత్రం త్రాల్ నగరంలోని శివారులో ఆర్మీ ప్రత్యే క బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు దాగి ఉండడాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పాకిస్థాన్ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులను భద్రత బలగాలు చెదరగొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







