జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్
- March 05, 2017
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ను మంజూర్ అహ్మద్గా గుర్తించారు.
ఆ ప్రాంతంలో ఉన్న నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో అకిబ్ మోల్వితో పాటు మరో హిజ్బుల్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కిన భవనాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







