జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్
- March 05, 2017
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ను మంజూర్ అహ్మద్గా గుర్తించారు.
ఆ ప్రాంతంలో ఉన్న నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో అకిబ్ మోల్వితో పాటు మరో హిజ్బుల్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కిన భవనాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







