అమెరికాలో తెలుగు యువతిపై కాల్పులు!
- March 06, 2017
అమెరికాలో పదిరోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ తెలుగు యువతిపై దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాలిఫోర్నియా సమీపంలోని ఫ్రామెఔట్లో నివసిస్తున్న జ్యోతి అనే యువతి షాపింగ్కు కార్లో వెళ్లి పార్కింగ్ చేసి వస్తుండగా ఓ నల్లజాతీయుడు అడ్డుకుని కాల్పులు జరిపినట్లు తెలిసింది. జ్యోతి చేతికి గాయం అవడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. జ్యోతిది వరంగల్ జిల్లా అని తెలిసింది. ఈ ఘటన కూడా జ్యాత్యహంకార దాడే అని కొందరు అంటుండగా, దుండగుడు డబ్బుల కోసం కాల్పులు జరిపాడని మరికొందరు చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు







