అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- February 01, 2026
అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









