అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- February 01, 2026
అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు







