అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- February 01, 2026
అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









