సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారే
- March 07, 2017
నాకు నేనే తోపు.. తురుము... అనే సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజంపేటకు చెందిన సినిమా హీరో అశోక్ సుంకర మాట్లాడుతూ తాను, సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారేనని, అయితే హీరో యిన్ మానస, డైరెక్టర్ శివమణిరెడ్డి, ప్రొడ్యూ సర్ దృవకుమార్, ఆర్టిస్టులు చలపతిరావు, సుమన్శెట్టి, సూర్య, అప్పారావు, గౌతమ్రాజు ఇంకా తదితరులు ఈ సినిమాలో పనిచేశారన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఆడియోలాంచ్ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ట్రైలర్కు రాజంపేట నుంచి, కడప జిల్లా నుంచి హీరో స్నేహితులు అధిక సంఖ్యలో హాజరయ్యారని తొగుటు వీర క్షత్రియ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి