సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారే
- March 07, 2017
నాకు నేనే తోపు.. తురుము... అనే సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజంపేటకు చెందిన సినిమా హీరో అశోక్ సుంకర మాట్లాడుతూ తాను, సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారేనని, అయితే హీరో యిన్ మానస, డైరెక్టర్ శివమణిరెడ్డి, ప్రొడ్యూ సర్ దృవకుమార్, ఆర్టిస్టులు చలపతిరావు, సుమన్శెట్టి, సూర్య, అప్పారావు, గౌతమ్రాజు ఇంకా తదితరులు ఈ సినిమాలో పనిచేశారన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఆడియోలాంచ్ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ట్రైలర్కు రాజంపేట నుంచి, కడప జిల్లా నుంచి హీరో స్నేహితులు అధిక సంఖ్యలో హాజరయ్యారని తొగుటు వీర క్షత్రియ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









