సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారే
- March 07, 2017
నాకు నేనే తోపు.. తురుము... అనే సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజంపేటకు చెందిన సినిమా హీరో అశోక్ సుంకర మాట్లాడుతూ తాను, సినిమా యూనిట్కు సంబంధించిన 90 శాతం మంది యాక్టర్లు రాజంపేటకు చెందిన వారేనని, అయితే హీరో యిన్ మానస, డైరెక్టర్ శివమణిరెడ్డి, ప్రొడ్యూ సర్ దృవకుమార్, ఆర్టిస్టులు చలపతిరావు, సుమన్శెట్టి, సూర్య, అప్పారావు, గౌతమ్రాజు ఇంకా తదితరులు ఈ సినిమాలో పనిచేశారన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఆడియోలాంచ్ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ట్రైలర్కు రాజంపేట నుంచి, కడప జిల్లా నుంచి హీరో స్నేహితులు అధిక సంఖ్యలో హాజరయ్యారని తొగుటు వీర క్షత్రియ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









