బాంబు హెచ్చరికలు ఐదు మసీదులకు
- March 08, 2017
అమెరికాలోని ఐదు మసీదులకు బాంబు హెచ్చరికలతో కూడిన సందేశాలు అందాయి. ''మీరు, మీ వాళ్ల కోసం మరణం ఎదురు చూస్తోంది'' అని పేర్కొన్న హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో అధికారులు హుటాహుటిన ఆయా మసీదుల వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. లెగ్జింగ్టన్ మసీద్ బిలాల్కు అందిన మెయిల్ ఇంగ్లాండ్లోని షెఫ్పీల్డ్ నుంచి అందినట్టు అధికారులు గుర్తించారు. 'పేలుడు పదార్ధాలను మీ మసీదుల్లో త్వరలోనే అమర్చబోతున్నాం' అని ఆ సందేశంలో ఉండడం గమనార్హం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









