హైదరాబాద్లో మమత తుల్లూరి ఫ్యాషన్ షో
- March 08, 2017
చేనేతకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఫ్యాషన్ నిపుణురాలు మమత తుల్లూరి హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. రాష్ట్ర చేనేత మంత్రి కేటీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో పాటు పలువురు ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. కొండాపూర్లోగా సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఫ్యాషన్, చేనేత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







