హైదరాబాద్లో మమత తుల్లూరి ఫ్యాషన్ షో
- March 08, 2017
చేనేతకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఫ్యాషన్ నిపుణురాలు మమత తుల్లూరి హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. రాష్ట్ర చేనేత మంత్రి కేటీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో పాటు పలువురు ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. కొండాపూర్లోగా సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఫ్యాషన్, చేనేత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!









