గోల్డ్పై ఆర్బీఐ సంచలన నిర్ణయం
- March 09, 2017
ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ- ఎన్బీఎఫ్సీలు బంగారంపై సామాన్యులకు ఇచ్చే
రుణాలు రూ. 25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం
చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీల ద్వారా బంగారంపై
లక్ష రూపాయల వరకు నగదు, ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నారు.
ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.20వేలకు తగ్గించామని ఆర్బీఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికీ మనీ దొరక్క ఏటీఎం వల్ల ప్రజలు బారులు తీస్తున్న సంగతి తెల్సిందే! ఓ వైపు బ్యాంకు ఖాతా నిర్వహణ సంబంధించిన లావాదేవీలపై రుసుములు, ఇంకోవైపు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకునేవాళ్లకి కొత్త రూల్స్ ఇబ్బందులు ఖాయమని అంటున్నారు సామాన్యులు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









