అరార్ లో ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత
- March 09, 2017
స్థానిక అరార్ లోని ఒక బాలుర పాఠశాల ఫలహారశాలలో ఆహారం కలుషితం కావడంతో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న 27 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. విద్యార్థులను వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అరార్ బాలుర పాఠశాలలో 27 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్ కాల్ అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరమైన స్థితిలో ఉందని వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు, మంత్రిత్వ శాఖ తెలిపింది.పాఠశాల జరుగుతున్ నసమయంలో ఫలహారశాలలో లభించే అరార్ బేకరీలలోని ఆహార పదార్ధాలను తిన్న విద్యార్థులకే ఈ ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









