అరార్ లో ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత
- March 09, 2017
స్థానిక అరార్ లోని ఒక బాలుర పాఠశాల ఫలహారశాలలో ఆహారం కలుషితం కావడంతో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న 27 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. విద్యార్థులను వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అరార్ బాలుర పాఠశాలలో 27 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్ కాల్ అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరమైన స్థితిలో ఉందని వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు, మంత్రిత్వ శాఖ తెలిపింది.పాఠశాల జరుగుతున్ నసమయంలో ఫలహారశాలలో లభించే అరార్ బేకరీలలోని ఆహార పదార్ధాలను తిన్న విద్యార్థులకే ఈ ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







