రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి
- March 10, 2017
భారతీయ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అబుదాబీలో జరిగింది. మృతురాలి పేరు స్మృతి జేమ్స్. అల్ వహ్దా బస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఆమెను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని త్రిశూర్ జిల్లాకి చెందినవారు. మృతురాలు తన తల్లిదండ్రులు జేమ్స్ మరియు శైలజలతో ఉంటున్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తరలించారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







