ప్రమాదానికి గురైన వారి ఫోటోలను పంచినవారు శిక్షార్హులు
- March 10, 2017
            " ఇల్లు తగలబడి ఒకరు ఏడుస్తుంటే ..చుట్టకు నిప్పు అడిగినట్లుగా " ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితుల గోడును పట్టించుకోకుండా వారిని సెల్ ఫోన్లలో ఫోటోలు... వీడియోలను తీయడం క్షణాల్లో వేరే వారికి పంపడం ...సామాజిక మాధ్యమాలలో వాటిని పోస్ట్ చేయడం ఇటీవల అధికమైంది. ...బహుశా ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని కాబోలు శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జారీచేసిన కొత్త చట్టం ఆ చేష్టలకు అడ్డుకట్ట వేయనుంది. మరియు ప్రమాద బాధితుల యొక్క చిత్రాలు క్లిక్ చేసినా మరియు వీడియోలు రికార్డింగ్ చేసి వాటిని వేరేవారికి భాగస్వామ్యం చేస్తూ పంపినట్లైతే ,ఆ నేరానికి రెండు సంవత్సరాల జైలుశిక్ష మరియు ఐదువేల ఖతార్ రియాళ్ళ నుంచి 10,000 ఖతార్ రియాళ్ళ వరకు జరిమానావిధిస్తారు. శుక్రవారం , శ్రీశ్రీ ఎమిర్ పీనల్ కోడ్, చట్టం సంఖ్య 11 2004 లో సవరణలను చేశారు. దీని ప్రకాయం చట్టబద్ధంగా అనుమతి ఉన్న.వారు మినహా గోప్యతా ఉల్లంఘిస్తే వారిని శాసన నిబంధనలను మరియు జరిమానాలకు అమలుచేస్తుంది వ్ పీనల్ కోడ్, ఆర్టికల్ 333 ప్రకారం కొన్ని నిబంధనలకు సవరణల 2017 లా నంబర్ 4 జారీ చేయబడింది. బాధితుల అనుమతి లేకుండా వ్యక్తులు ఫోటోలు వీడియోలు తీయరాదు.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 







