ప్రమాదానికి గురైన వారి ఫోటోలను పంచినవారు శిక్షార్హులు
- March 10, 2017
" ఇల్లు తగలబడి ఒకరు ఏడుస్తుంటే ..చుట్టకు నిప్పు అడిగినట్లుగా " ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితుల గోడును పట్టించుకోకుండా వారిని సెల్ ఫోన్లలో ఫోటోలు... వీడియోలను తీయడం క్షణాల్లో వేరే వారికి పంపడం ...సామాజిక మాధ్యమాలలో వాటిని పోస్ట్ చేయడం ఇటీవల అధికమైంది. ...బహుశా ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని కాబోలు శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జారీచేసిన కొత్త చట్టం ఆ చేష్టలకు అడ్డుకట్ట వేయనుంది. మరియు ప్రమాద బాధితుల యొక్క చిత్రాలు క్లిక్ చేసినా మరియు వీడియోలు రికార్డింగ్ చేసి వాటిని వేరేవారికి భాగస్వామ్యం చేస్తూ పంపినట్లైతే ,ఆ నేరానికి రెండు సంవత్సరాల జైలుశిక్ష మరియు ఐదువేల ఖతార్ రియాళ్ళ నుంచి 10,000 ఖతార్ రియాళ్ళ వరకు జరిమానావిధిస్తారు. శుక్రవారం , శ్రీశ్రీ ఎమిర్ పీనల్ కోడ్, చట్టం సంఖ్య 11 2004 లో సవరణలను చేశారు. దీని ప్రకాయం చట్టబద్ధంగా అనుమతి ఉన్న.వారు మినహా గోప్యతా ఉల్లంఘిస్తే వారిని శాసన నిబంధనలను మరియు జరిమానాలకు అమలుచేస్తుంది వ్ పీనల్ కోడ్, ఆర్టికల్ 333 ప్రకారం కొన్ని నిబంధనలకు సవరణల 2017 లా నంబర్ 4 జారీ చేయబడింది. బాధితుల అనుమతి లేకుండా వ్యక్తులు ఫోటోలు వీడియోలు తీయరాదు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







