ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- March 12, 2017భూమా నాగిరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్న ఆయన.. భూమా కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
అటు- భూమా మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భూమా ఏ పార్టీలో ఉన్నా తన వంతు సేవలందించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు