ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- March 12, 2017
భూమా నాగిరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్న ఆయన.. భూమా కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
అటు- భూమా మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భూమా ఏ పార్టీలో ఉన్నా తన వంతు సేవలందించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







