అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
- March 14, 2017
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. నికోబార్ ఐస్ లాండ్ దీవుల నుంచి ఈ భూకంపం వ్యాప్తి చెందినట్లుగా జాతీయ భూకంపం కేంద్రం ప్రకటించింది.
నికోబార్ ఐస్ లాండ్ దీవుల్లో ఈ ఉదయం 8.21గం.కు సుమారు 10కి.మీ లోతు నుంచి భూమి కంపించినట్లు భూకంపం కేంద్రం పేర్కొంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇక జమ్మూకశ్మీర్ లోని కతువాలోను ఈ తెల్లవారుజాము 5.28గం.కు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







