20 లక్షల పేద కుటుంబాలకు కేరళలో ఉచిత నెట్ కనెక్షన్
- March 14, 2017
అంతర్జాల సదుపాయాన్ని పొందడం కేరళలో ప్రజల హక్కుగా మారనుంది. 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. 2017-18 బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. వెయ్యి కోట్లతో 18 నెలల్లో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా అంతర్జాల సౌకర్యాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









