20 లక్షల పేద కుటుంబాలకు కేరళలో ఉచిత నెట్ కనెక్షన్
- March 14, 2017
అంతర్జాల సదుపాయాన్ని పొందడం కేరళలో ప్రజల హక్కుగా మారనుంది. 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. 2017-18 బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. వెయ్యి కోట్లతో 18 నెలల్లో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా అంతర్జాల సౌకర్యాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







