20 లక్షల పేద కుటుంబాలకు కేరళలో ఉచిత నెట్ కనెక్షన్
- March 14, 2017
అంతర్జాల సదుపాయాన్ని పొందడం కేరళలో ప్రజల హక్కుగా మారనుంది. 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. 2017-18 బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. వెయ్యి కోట్లతో 18 నెలల్లో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా అంతర్జాల సౌకర్యాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







