దేశంలో దేశీయ సహాయకుల పెరుగుదల పట్ల ఎం.పి హెచ్చరిక

- March 16, 2017 , by Maagulf
దేశంలో దేశీయ సహాయకుల పెరుగుదల పట్ల ఎం.పి హెచ్చరిక

ప్రస్తుత వృద్ధి రేటు ఆధారంగా దేశంలో దేశీయ సహాయకుల సంఖ్య 2022 నాటికి కువైట్ పౌరులనే  మించిపోనున్నట్లు పార్లమెంటేరియన్ సాలెహ్ ఆషూర్ హెచ్చరించారు. ప్రవాసీయుల ప్రస్తుత వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే,భారతీయులు వంటి కొన్ని సమూహాల సంఖ్య మాదిరిగానే ఈజిప్షియన్లు మరియు ఫిలిప్పియన్స్ సమూహాలు గణనీయంగా నూతన నిష్పత్తిలో పెరుగుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు 1.35 మిలియన్లు ఉన్నప్పుడు కువైట్ లో దేశీయ సహాయకులు ప్రస్తుత సంఖ్య 700,000 వరకు ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కు వ్యతిరేకంగా కోర్టు కేసులు కువైటీయులపై వేల సంఖ్యలో  ఉన్నప్పుడు తదేశంలో ప్రజాస్వామ్య విధానాలతో కొనసాగుతుందనుకోవడం ఒక వెఱ్ఱితనమని జోడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com