దేశంలో దేశీయ సహాయకుల పెరుగుదల పట్ల ఎం.పి హెచ్చరిక
- March 16, 2017
ప్రస్తుత వృద్ధి రేటు ఆధారంగా దేశంలో దేశీయ సహాయకుల సంఖ్య 2022 నాటికి కువైట్ పౌరులనే మించిపోనున్నట్లు పార్లమెంటేరియన్ సాలెహ్ ఆషూర్ హెచ్చరించారు. ప్రవాసీయుల ప్రస్తుత వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే,భారతీయులు వంటి కొన్ని సమూహాల సంఖ్య మాదిరిగానే ఈజిప్షియన్లు మరియు ఫిలిప్పియన్స్ సమూహాలు గణనీయంగా నూతన నిష్పత్తిలో పెరుగుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు 1.35 మిలియన్లు ఉన్నప్పుడు కువైట్ లో దేశీయ సహాయకులు ప్రస్తుత సంఖ్య 700,000 వరకు ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కు వ్యతిరేకంగా కోర్టు కేసులు కువైటీయులపై వేల సంఖ్యలో ఉన్నప్పుడు తదేశంలో ప్రజాస్వామ్య విధానాలతో కొనసాగుతుందనుకోవడం ఒక వెఱ్ఱితనమని జోడించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









