దేశంలో దేశీయ సహాయకుల పెరుగుదల పట్ల ఎం.పి హెచ్చరిక
- March 16, 2017
ప్రస్తుత వృద్ధి రేటు ఆధారంగా దేశంలో దేశీయ సహాయకుల సంఖ్య 2022 నాటికి కువైట్ పౌరులనే మించిపోనున్నట్లు పార్లమెంటేరియన్ సాలెహ్ ఆషూర్ హెచ్చరించారు. ప్రవాసీయుల ప్రస్తుత వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే,భారతీయులు వంటి కొన్ని సమూహాల సంఖ్య మాదిరిగానే ఈజిప్షియన్లు మరియు ఫిలిప్పియన్స్ సమూహాలు గణనీయంగా నూతన నిష్పత్తిలో పెరుగుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు 1.35 మిలియన్లు ఉన్నప్పుడు కువైట్ లో దేశీయ సహాయకులు ప్రస్తుత సంఖ్య 700,000 వరకు ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కు వ్యతిరేకంగా కోర్టు కేసులు కువైటీయులపై వేల సంఖ్యలో ఉన్నప్పుడు తదేశంలో ప్రజాస్వామ్య విధానాలతో కొనసాగుతుందనుకోవడం ఒక వెఱ్ఱితనమని జోడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







