షార్జా గిడ్డంగిలో వ్యాపించిన మంటలు..గాయపడిన కార్మికులు
- March 20, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డింగిలో ఆదివారం ఒక అగ్నిప్రమాదం జరిగింది. ఓ కంపెనీకి చెందిన విడి భాగాలు నిల్వ చేసే సామాగ్రి 4 వ గిడ్డింగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సామి అల్ నాక్బి మాట్లాడుతూ,1:30 గంటల సమయంలో వచ్చిన ఒక ఫోన్ కాల్ కు స్పందించి వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలను సంఘటనా స్ధలానికి పంపినట్లు ఆయన తెలిపారు. షార్జా సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక బృందాలు ఇప్పటికీ ఘటనా స్థలంలో అదుపు గాని మంటలతో పోరాడుతూ ఉన్నాయి.ప్రారంభ నివేదికల ప్రకారం,కొందరు కార్మికులు మంటల ద్వారా వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక గాయపడ్డారు.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









