షార్జా గిడ్డంగిలో వ్యాపించిన మంటలు..గాయపడిన కార్మికులు
- March 20, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డింగిలో ఆదివారం ఒక అగ్నిప్రమాదం జరిగింది. ఓ కంపెనీకి చెందిన విడి భాగాలు నిల్వ చేసే సామాగ్రి 4 వ గిడ్డింగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సామి అల్ నాక్బి మాట్లాడుతూ,1:30 గంటల సమయంలో వచ్చిన ఒక ఫోన్ కాల్ కు స్పందించి వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలను సంఘటనా స్ధలానికి పంపినట్లు ఆయన తెలిపారు. షార్జా సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక బృందాలు ఇప్పటికీ ఘటనా స్థలంలో అదుపు గాని మంటలతో పోరాడుతూ ఉన్నాయి.ప్రారంభ నివేదికల ప్రకారం,కొందరు కార్మికులు మంటల ద్వారా వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







