ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపాలి : శ్రీ శ్రీ ప్రీమియర్

- March 20, 2017 , by Maagulf
ప్రజా సంక్షేమం పట్ల  ప్రభుత్వం ఆసక్తి చూపాలి : శ్రీ శ్రీ   ప్రీమియర్

మనామా: బహరేన్ లోని అన్ని ప్రాంతాలలో ప్రజా సేవలు లభ్యమయ్యేలా ప్రభుత్వం చురుకుదనము కల్గి ఉండాలని ప్రధాన మంత్రి, శ్రీశ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన అభిలాషను వ్యక్తం చేశారు. అధికారులతో ఒక సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని ఆదివారం ఈ ప్రకటన చేశారు. పౌర అవసరాలను క్రోడీకరించటం ఆయా లోపాలను వెలుగులోకి తీసుకురావడం వంటి ప్రయత్నాల ద్వారా అభ్భివృద్ధికి సహకరిస్తున్న మీడియా పాత్రని ప్రీమియర్ కొనియాడారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి రాజ్య భద్రతకు మరింత సహకారం అందించాలని అభివృద్ధి విధానంకు ఎటువంటి విఘ్హాతం లేకుండా ఉండటం అవసరం అని ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com