మరో కొత్త నిషేధం యూఎస్ విమానాల్లో
- March 20, 2017
అమెరికాకు చెందిన కొన్ని విమానాల్లో ఇకపై పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి వీల్లేని పరిస్థితి తలెత్తనుంది. ముఖ్యంగా రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్ విమానాల్లో ల్యాప్టాప్లు, కెమెరాలు తదితర వస్తువులను తమ లగేజీతో తీసుకెళ్లేందుకు అనుమతించకుండా నిషేధం విధించనున్నట్లు సదరు ఎయిర్లైన్స్ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, మొబైల్ ఫోన్లను, వైద్యపరమైన వస్తువులకు మాత్రం మినహాయింపు ఉన్నట్లు పేర్కొంది.అయితే, ఇతర ఎయిర్లైన్ సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని అమలు.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







