సీరియల్స్ చూడొచ్చు ఇకపై రైళ్లలోనూ
- March 20, 2017
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక మార్పులకు శ్రీకారం చూడుతున్నది.. ప్రయాణికులకు అన్ని సదుపాయాలను అందించే ప్రయత్నం చేస్తోంది.. ముఖ్యంగా చాలా మంది ప్రయాణీకులు తాము చేస్తోన్న ప్రయాణాలతో టీవీ సిరియల్స్ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతుంటారు. అటువంటి వారి బెంగ ను తీర్చేలా రైల్వే స్టేషన్ లో, బోగీల్లో సీరియల్స్ ప్రసారం అయ్యేలా ప్రణాళికను రైల్వే అధికారులు రెడీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, షార్ట్ వీడియోలు, చిన్న పిల్లల ప్రోగ్రామ్లు ప్రసారం అయ్యేలా కసరత్తు మొదలుపెట్టినట్లు బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వెల్లడించింది. వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ లాంటి టెలీకం దిగ్గజాల ద్వారా రైల్ రేడియో సర్వీసెస్, కంటెంట్ ఆన్ డిమాండ్ను అందుబాటులో తీసుకువస్తోంది.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









