సీరియల్స్ చూడొచ్చు ఇకపై రైళ్లలోనూ
- March 20, 2017
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక మార్పులకు శ్రీకారం చూడుతున్నది.. ప్రయాణికులకు అన్ని సదుపాయాలను అందించే ప్రయత్నం చేస్తోంది.. ముఖ్యంగా చాలా మంది ప్రయాణీకులు తాము చేస్తోన్న ప్రయాణాలతో టీవీ సిరియల్స్ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతుంటారు. అటువంటి వారి బెంగ ను తీర్చేలా రైల్వే స్టేషన్ లో, బోగీల్లో సీరియల్స్ ప్రసారం అయ్యేలా ప్రణాళికను రైల్వే అధికారులు రెడీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, షార్ట్ వీడియోలు, చిన్న పిల్లల ప్రోగ్రామ్లు ప్రసారం అయ్యేలా కసరత్తు మొదలుపెట్టినట్లు బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వెల్లడించింది. వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ లాంటి టెలీకం దిగ్గజాల ద్వారా రైల్ రేడియో సర్వీసెస్, కంటెంట్ ఆన్ డిమాండ్ను అందుబాటులో తీసుకువస్తోంది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







