ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు
- March 21, 2017
నేను ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 40 నిమిషాల్లోనే జవాబు ఇచ్చిన ఓమాన్ (మస్కట్) లోని ఇండియన్ ఎంబసీకి కృతఙ్ఞతలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రమైన గంభీరావుపేట కు చెందిన గొట్టిముక్కల భాను చందర్ (23) ఇటీవల ఓమాన్ లోని సోహార్ లో మరణించాడు.
ఇతని మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ కి తేది: 21.03.2017 న సాయంత్రం 05:31 pm కు ట్వీట్ చేశాను. ఎంబసీ నుండి ఎన్ ఓ సి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేశామని, మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడానికి సమన్వయం చేస్తున్నామని తెలుపుతూ 40 నిమిషాలలోనే అనగా 06:11 pm కు జవాబు ట్వీట్ చేశారు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









