ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు
- March 21, 2017
నేను ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 40 నిమిషాల్లోనే జవాబు ఇచ్చిన ఓమాన్ (మస్కట్) లోని ఇండియన్ ఎంబసీకి కృతఙ్ఞతలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రమైన గంభీరావుపేట కు చెందిన గొట్టిముక్కల భాను చందర్ (23) ఇటీవల ఓమాన్ లోని సోహార్ లో మరణించాడు.
ఇతని మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ కి తేది: 21.03.2017 న సాయంత్రం 05:31 pm కు ట్వీట్ చేశాను. ఎంబసీ నుండి ఎన్ ఓ సి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేశామని, మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడానికి సమన్వయం చేస్తున్నామని తెలుపుతూ 40 నిమిషాలలోనే అనగా 06:11 pm కు జవాబు ట్వీట్ చేశారు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









