40 కి పైగా ఇస్లామిక్ చేతివ్రాత పని భాగాలు భారతీయ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన
- March 22, 2017
ఖురాన్ నుండి ఎంపిక చేసిన పవిత్ర వాక్యాలను కళాత్మకంగాఇస్లామిక్ చేతివ్రాతతో రాసిన 40 కంటే ఎక్కువ భాగాలను ఓమాని సొసైటీ ఫైన్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఉంచారు.ఈ కార్యక్రమం ద్వారా ఇండో-ఇస్లామిక్ నగీషీ సంప్రదాయంను మరింతగా ఆసక్తి పెంపొందించేందుకు నేర్చుకొనేందకు ఓ లక్ష్యం కానుంది. ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇ ఇంద్ర మణి పాండే కాలిగ్రఫీ ఇస్లామిక్ సంప్రదాయాలకు భారతదేశం అంతర్భాగంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశం లో దాని స్వంత కాలిగ్రఫీ ప్రత్యేక లక్షణాలు సాధించటం శతాబ్దాలుగా రూపొందించబడి ఉంది. భారత కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ఒమన్ ప్రజలకు ఎంతో ఆసక్తిని కల్గిస్తుంది . అంతేకాక భారతదేశ మరియు చేతివ్రాత యొక్క చరిత్ర అభివృద్ధి మరింత అవగాహన కల్గిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఖురాన్ లో అరుదైన 7 వ శతాబ్దపు పార్చ్మెంట్ కూఫీక్ లిపిలో రాసిన రాతప్రతి యొక్క దస్తావేజు హజ్రత్ ఆలీ (ఆర్ ఎ) ప్రదర్శించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా ఒమన్ లో భారతదేశం ఉత్సవంలో భాగంగా గత ఏడాది చివర్లో ఒమన్ అవెన్యూస్ మాల్ వద్ద జరిగింది.పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించింది. మార్చి 25 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు అలాగే సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకూ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









