40 కి పైగా ఇస్లామిక్ చేతివ్రాత పని భాగాలు భారతీయ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన
- March 22, 2017
ఖురాన్ నుండి ఎంపిక చేసిన పవిత్ర వాక్యాలను కళాత్మకంగాఇస్లామిక్ చేతివ్రాతతో రాసిన 40 కంటే ఎక్కువ భాగాలను ఓమాని సొసైటీ ఫైన్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఉంచారు.ఈ కార్యక్రమం ద్వారా ఇండో-ఇస్లామిక్ నగీషీ సంప్రదాయంను మరింతగా ఆసక్తి పెంపొందించేందుకు నేర్చుకొనేందకు ఓ లక్ష్యం కానుంది. ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇ ఇంద్ర మణి పాండే కాలిగ్రఫీ ఇస్లామిక్ సంప్రదాయాలకు భారతదేశం అంతర్భాగంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశం లో దాని స్వంత కాలిగ్రఫీ ప్రత్యేక లక్షణాలు సాధించటం శతాబ్దాలుగా రూపొందించబడి ఉంది. భారత కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ఒమన్ ప్రజలకు ఎంతో ఆసక్తిని కల్గిస్తుంది . అంతేకాక భారతదేశ మరియు చేతివ్రాత యొక్క చరిత్ర అభివృద్ధి మరింత అవగాహన కల్గిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఖురాన్ లో అరుదైన 7 వ శతాబ్దపు పార్చ్మెంట్ కూఫీక్ లిపిలో రాసిన రాతప్రతి యొక్క దస్తావేజు హజ్రత్ ఆలీ (ఆర్ ఎ) ప్రదర్శించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా ఒమన్ లో భారతదేశం ఉత్సవంలో భాగంగా గత ఏడాది చివర్లో ఒమన్ అవెన్యూస్ మాల్ వద్ద జరిగింది.పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించింది. మార్చి 25 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు అలాగే సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకూ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









