స్కూల్పై అమెరికా వైమానిక దాడులు...
- March 22, 2017
ఉత్తర సిరియాలోని ఓ స్కూల్పై అమెరికా సంయుక్త దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఆ భవనం కుప్పకూలడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 50 శరణార్థ కుటుంబాల్లో 33 మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకుని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న శరణార్థులు అమెరికా సంయుక్త దళాల వైమానిక దాడుల్లో మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









