స్కూల్పై అమెరికా వైమానిక దాడులు...
- March 22, 2017
ఉత్తర సిరియాలోని ఓ స్కూల్పై అమెరికా సంయుక్త దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఆ భవనం కుప్పకూలడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 50 శరణార్థ కుటుంబాల్లో 33 మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకుని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న శరణార్థులు అమెరికా సంయుక్త దళాల వైమానిక దాడుల్లో మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







