స్కూల్పై అమెరికా వైమానిక దాడులు...
- March 22, 2017
ఉత్తర సిరియాలోని ఓ స్కూల్పై అమెరికా సంయుక్త దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఆ భవనం కుప్పకూలడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 50 శరణార్థ కుటుంబాల్లో 33 మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకుని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న శరణార్థులు అమెరికా సంయుక్త దళాల వైమానిక దాడుల్లో మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









