రెంట్స్ చెల్లించలేనివారి కోసం 1 మిలియన్ దిర్హామ్ల డొనేషన్
- March 22, 2017
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (డిఎల్డి) - జ్యుడీషియల్ ఆర్మ్ 1 మిలియన్ దిర్హామ్ల డొనేషన్ని లేట్ ఒబైద్ అల్ హెలోయు కుటుంబం నుంచి అందుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రెంట్స్ చెల్లించలేనివారి కోసం ఈ డొనేషన్ని వినియోగించనున్నారు. రెంటల్ డిస్ప్యూట్ సెంటర్ (ఆర్డిసి), ఓ కమిటీని ఏర్పాటు చేసి, రెంట్ వివాదాల్ని అధ్యయనం చేస్తుంది. ఈ సందర్భంగా ఆర్డిసి డైరెక్టర్ జడ్జ్ అబ్దుల్ఖాదర్ మౌసా మాట్లాడుతూ, లేట్ ఒబైద్ అల్ హెలోయూ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆర్డిసి ముఖ్య ఉద్దేశ్యం టెనెంట్స్కీ ల్యాండ్లార్డ్స్కీ మధ్య సానుకూల వాతావరణం సృష్టించడమేనని ఆయన చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న టెనెంట్స్కి మాత్రమే ఉపయోగపడేలా తమకు అందిన నిధుల్ని ఖర్చు చేస్తామని మౌసా చెప్పారు. ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మౌసా వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









